MBNR: నవాబ్పేట మండలం రాంసింగ్ తండాలో కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు నీలకంఠం ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ గ్రామ యువజన అధ్యక్షుడిగా సంతోష్, ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలని ఆయన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, పాండు, రాములు, చందర్ తదితరులు పాల్గొన్నారు.