MBNR: బాధ్యత గల వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. వంద పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం నేను రెండు ఎకరాలు ఇచ్చాననీ తెలిపారు. ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం మీది, BRS నేతల అవినీతి, కబ్జాలు నిరూపించాలనీ సవాల్ విసిరారు.