SKLM: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed అలాగే B.P.Ed & D.P.Ed కోర్సులకు సంబంధించి 2వ సెమిస్టర్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగిస్తుంది. ఈ సందర్భంగా వీటి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్ష ఫీజు రూ.1305తో కలిపి మొత్తం రూ.1,335/-లు చెల్లించాలని వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఎస్. ఉదయ్ భాస్కర్ తెలిపారు.