W.G: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో జరుగుతున్న నేపథ్యంలో గాజువాక నియోజకవర్గ పరిశీలకులుగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నియమించారు. ఈమేరకు గాజువాక క్యూబ్లో నాయకులు, కార్యకర్తలు, అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.