KMR: బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎంబీ గార్డెన్లో నిర్వహించే సన్నాహక సమావేశానికి ఈనెల 10న రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరుకానున్నట్లు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ మంగళవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో నిర్వహించే బహిరంగ సభకు నాయకులు పోల్గొన్నాలన్నారు.