E.G: రెవెన్యూ పరంగా పీజీఆర్ఎస్లో 6765 అర్జీలు పరిష్కారం కోసం రాగా 6,226 పరిష్కరించినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ కమిషనర్ జి.జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా 539 అర్జీలను పరిష్కారం చెయ్యాల్సి ఉందని వివరించారు.