SKLM: పాతపట్నం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అరికట్టేందుకు ప్రతి పంచాయతీలోనూ బోర్లును త్రవ్వించాలి అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.ఈ మేరకు మంగళవారం జెడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి అధిక నిధులను వెచ్చించి అధికారులు అన్ని విధాలుగా సహకరించాలన్నరు.