TG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం దృష్ట్యా ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు ఆలయాన్ని అర్చకులు బంద్ చేయనున్నారు. సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం నిత్యా పూజలు చేసి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.