NTR: కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో LLM పీజీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ శనివారం విడుదలైంది. ఫిబ్రవరి 10, 12 తేదీలలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్లో చూడవచన్నారు.