ప్రకాశం: చేపల మాయలో పడి రాళ్ళపాడు ఆయకట్టు రైతుల పొట్ట కొట్టవద్దని మాజీ MLA బుర్రా, MLA ఇంటూరి నాగేశ్వరరావును ఉద్దేశించి అన్నారు. గురువారం కందుకూరు YCP కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాళ్ళపాడు ప్రాజెక్ట్ సమస్యను తాను రాజకీయం చేయదలచుకోలేదని స్పష్టం చేశారు.