HYD: కంటోన్మెంట్ 6వ వార్డులో గురువారం కంటోన్మెంట్ బోర్డు మెంబర్, బీజేపీ నేత రామకృష్ణ పర్యటించారు. జవహర్ రైల్వే కాలని & జూపిటర్ కాలనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా త్వరితగతిన సమస్యను పరిష్కారించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.