PDPL: సర్వ శిక్షా అభియాన్ (SSA) పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేస్తున్న దీక్ష గురువారం నాటికి 17వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ చెవులలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని వారు కోరారు.