BDK: సీపీఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో సీపీఐ జెండాను పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప పద్మ, వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా రథసారథి, జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. పేదల తరపున పోరాడే పార్టీ సీపీఐ అని అన్నారు.