NLG: దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామంలో సీపీఐ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు రంగారెడ్డి, కిన్నెర యాదయ్య, వలమల్ల ఆంజనేయులు, ముడి రాజు పాల్గొన్నారు.