KMR: కామారెడ్డి నియోజకవర్గనికి చెందిన పలువురు లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ CMRF చెక్కులు పంపిణి చేయడం జరిగింది. గురువారం రోజున ఆర్& బి గెస్ట్ హౌస్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. నియోజవర్గానికి సంబంధించిన వివిధ అనారోగ్యంతో బాధపడ్డ కుటుంబాలకు ఆర్ధిక భరోసా కోసం సీఎం సహానిధి ధ్వరా చెక్కులను అందించారని అన్నారు.