WNP: అధికారుల కార్యాలయ సముదాయంలో నేడు మంగళవారం అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి బీపీ, షుగర్, టీబీ స్క్రీనింగ్ చేశారు. అవసరమైన వారికి ఎక్స్రేలు కూడా తీశారు. జిల్లా అంతట టీబీ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా 20 లక్షల రూపాయలతో ఒక డిజిటల్ ఎక్స్రే ప్లాంటును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెప్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు చెప్పారు.