MDCL: బాచుపల్లి ఏరియాల్లో రాత్రికి రాత్రి వివిధ కంపెనీలు గాలిలోకి విషపూరిత వ్యర్ధాలు విడుదల చేస్తున్నాయని, కెమికల్ వ్యర్ధాల వాసన భరించలేకపోతున్నట్లు అక్కడ ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు పొల్యూషన్ కంట్రోల్ బుడ్డ అధికారులకు కాల్ చేసి ట్రై చేశామని, అయినప్పటికీ స్పందన లేదన్నారు. ప్రభుత్వం కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలన్నారు.