GNTR: MP విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని సస్పెన్షన్కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఉండవల్లిలో మంత్రి లోకేష్ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. 2022-23లో తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి చేసి మగబిడ్డను కన్నారని ఆరోపించారు.