ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని 35వ వార్డులో మంగళవారం గుంతకల్లు గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు టీడీపీ మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. వార్డులో గడపగడపకు తిరుగుతూ సమస్యల గురించి ఆరా తీశారు. మహిళలు వార్డుల్లో డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలని, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు.