BDK: చర్ల మండల కేంద్రంలో నేడు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నూతన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు. ప్రజలకు వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కలెక్టర్ అంకిత్ పిఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.