PPM: పార్వతీపురం బైపాస్ రోడ్లో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి సందర్భంగా ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 5 గంటల నుండి కాగడ హారతి, సుప్రభాత సేవ, పాలాభిషేకం,సాయి సమూహిత వ్రతాలు జరుగుతాయని అయన తెలిపారు.