కడప: జిల్లా మైదుకూరు షాదిఖానాలో 13 టేకు చెట్లు నరికివేత సంఘటన జరిగింది. ఎవరు నరికారు, ఎవరు తీసుకెళ్లారో, లేదా అమ్ముకున్నారా అన్నా అనుమానం స్థానికు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. షాదీ ఖానా నిర్వాహకులు పనేనా లేక మరెవరైనా తీసుకెళ్లారా అన్న కోణంలో విచారించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు విన్నవించారు.