కోనసీమ: జిల్లా ప్రజలకు కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ ఎన్నో ఏళ్లనాటి కల. ఈ రైల్వేలైన్ పూర్తికావడానికి 13 కి.మీ. అప్పగించకపోవడంతో పనులు ఆగాయని R&B ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతి లాల్ దండే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆ భూముల్లో వరికోతలు మొదలయ్యాయని, జనవరి నుంచి రైల్వే అధికారులు పెన్ మార్కింగ్ వేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.