ఖమ్మం: కెసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా చలో హైదరాబాద్కు తరలి వెళ్తున్న ఆశా కార్యకర్తలను అరెస్టు చేయడం సరికాదన్నారు.