NGKL: వెల్దండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ BRS పార్టీ ఆధ్వర్యంలో.. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు BRS పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు పుట్ట రాంరెడ్డి, యాదగిరి, శేఖర్, అశోక్, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.