CTR: నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కూనమరాజుపాలెం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం మండల ఎమ్మార్వో శేషగిరి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. సదస్సులో రైతులు ఇచ్చిన వినతులను పరిశీలించి రైతులకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.