WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రంగాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం బాల్క సుమన్ కెసీఆర్ ఫామ్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు మాజీ సర్పంచ్ చీకటి ప్రకాశ్ తెలిపారు.