JN: దూల్మిట్ట, మద్దూరు మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు నేడు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనునిత్యం జనగామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.