E.G: మెగా డీఎస్సీపై CBI విచారణ జరిపించాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దగా డీఎస్సీపై విద్యార్థి పోరులో భాగంగా YSRCP విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు చేతిలో దగా పడ్డ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామన్నారు.