JGL: గొల్లపల్లి మండలంలో తన కుటుంబానికి చెందిన భూమిని ఇతరులకు పట్టా మార్పిడి చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ MRO కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది. రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని పేర్కొంది. తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని ఆరోపించింది. ప్రజా ప్రభుత్వంలో తనకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు న్యాయం చేయాలన్నారు.