MBNR: బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామంలో శ్రీ తిరుమలనాథ దేవస్థానం సమీపంలో స్టోన్ కంపెనీ దుమ్ము కారణంగా గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారి మూగజీవాలు చనిపోతున్నాయి. వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు.