BDK: మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను డీఎస్పి రవీందర్ రెడ్డి, సిఐ నాగబాబు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పి పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కళాశాల యాజమాన్యానికి ఆదేశించారు. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని అన్నారు.