ATP: గుత్తిలోని రైతు సేవా కేంద్రంలో సోమవారం ఏఓ ముస్తఫా అహ్మద్ ఆధ్వర్యంలో రైతులకు జిప్సం, కందులు, జొన్నలు, సెనగలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏడిఏ వెంకట్రాముడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రత వలన ఎలినీనో ప్రభావం ఎక్కువగా ఉంటుందని వర్షాభావాన్ని తట్టుకునే పంటలు కందులు, ఆముదులు, జొన్నలు, కొర్రలు, పంటల మీద ఎక్కువగా ఆసక్తి పెట్టాలన్నారు.