TG: సికింద్రాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. పైలట్ శిక్షణా సంస్థ విద్యార్థినిపై అదే సంస్థ ఉద్యోగి అత్యాచారం చేశాడు. నిందితుడు కేరళంకు చెందిన నసీముద్దీన్గా గుర్తించారు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించి 2025 నుంచి పలుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.