WGL: పర్వతగిరి మండలం, దౌలత్ నగర్ గ్రామంలో చెరువు కట్టపై ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి,కూతురి విగ్రహంలోని చేతులను కొందరు రాత్రి మద్యం సేవించి దుండగులు ధ్వంసం చేశారు మంగళవారం స్థానికులు తెలిపారు. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుండగులను వెంటనే గుర్తించి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.