AP: తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు పట్టించుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎం చంద్రబాబు కావాలనే తనపై కుట్రచేశారని మండిపడ్డారు. ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టింది వారు కాదా అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి తనది కాదని వెల్లడించారు. తన ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.