పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో నివసిస్తున్న పండు ముసలి నాలుగో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి రూ.5000 మెహర్ కూడా ఇచ్చాడు. ఈ 110 ఏళ్ల వృద్ధుడి కుటుంబంలో మొత్తం 84 మంది ఉన్నారు.
ఓ 8 ఏళ్ల బాలుడు లిప్ట్లో ఇరుక్కొన్నాడు. అరిచినా ఎవరూ రాలేదు. దీంతో చేసేదేమీ లేక.. అందులో కూర్చొనే హోం వర్క్ చేశాడు. ఈ ఘటన హర్యానా ఫరీదాబాద్లో జరిగింది.
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు షేర్ చేసిన పోస్ట్ అకీరా సినిమాల్లోకి వస్తారనే వార్తను నిజం చేస్తోంది. ప్రస్తుతం అకీరాతో రాఘవేంద్రరావు ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.