raghuveera grand daughter:మనమలు, మనమరాళ్లతో ఆ సరదాయే వేరు.. ఇందుకు సెలబ్రిటీలు, పొలిటిషీయన్స్ అతీతులు ఏం కారు.కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (raghuveera reddy) తన మనమరాలితో కలిసి ఎంజాయ్ చేశారు. తన స్వగ్రామం నీలకంఠాపురంలో (neelakantapuram) జలాశయంలో మనమరాలితో కలిసి సరదాగా గడిపారు. ఆ వీడియోను (video) ట్వీట్ చేశారు.
sajjanar:టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (sajjanar) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆర్టీసీకి సంబంధించిన సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చేస్తారు. ఆర్టీసీకి లింక్ ఉన్న ప్రతీ విషయాన్ని ఆయన షేర్ చేసుకుంటారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఓ యువతి (women)) రెప్పపాటులో ప్రాణాలతో బయటపడుతుంది.
kanna joined tdp:సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటు అనుచరులు కూడా టీడీపీ (tdp) తీర్థం పుచ్చుకున్నారు.
పలువురు అమ్మకం దారులు కొన్ని రకాల ఉత్పత్తులను ప్రత్యేకంగా సేల్ చేస్తున్న విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు ఆయా ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేలా ప్రమోట్ చేస్తున్న ఈ క్రేజీ వీడియోలను ఓ సారి చూసేయండి.
టాలీవుడ్ (tollywood) క్యూట్ కపుల్ శివబాలాజీ (siva balaji), మధుమిత (madhumitha) పుష్ప (Pushpa) సినిమాలోని 'ఊ.. అంటావా మావా.. ఊఊ.. అంటావా' అనే పాటకు తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. మధుమిత తన ఇన్-స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.
వ్యాపారవేత్త నటాషా పూనావాలా 'క్యాండీ డ్రెస్' పై పలువురు సెలబ్రేటీలు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పిప్పర్ మెంట్ డ్రెస్ అదిరిందని అంటున్నారు. అయితే నటాషా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ స్థానిక తయారీదారు అయిన సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) CEO అదార్ పూనావలా భార్య. నటాషా తరచుగా నటులు కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్ సహా పలువురు ప్రముఖులతో ఎక్కువగా కనిపిస్...
హీరో అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మూవీ టీజర్ రిలీజైంది. టీజర్లో నరేష్ యాక్టింగ్, ఫైట్స్ సహా పలు సీన్లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. నాంది ఫేం డైరెక్టర్ విజయ్ కనకమేడల, నరేష్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇప్పటికే నాంది బంపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
ys sharmila:యూత్ కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షుడు పవన్ను (pawan) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) పరామర్శించారు. ఇటీవల BRS కార్యకర్తల దాడిలో గాయపడ్డ సంగతి తెలిసిందే. వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి షర్మిల (ys sharmila) తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన (president rule) విధించాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు.
పఠాన్ మూవీలో ఓ పాఠకు డాన్స్ చేసిన మహిళా ప్రొఫెసర్ల వైరల్ డాన్స్ వీడియోను చూసిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చూసి రియాక్ట్ అయ్యారు. అలాంటి ఉపాధ్యాయులు, ఫ్రొఫెసర్లు దొరకడం అదృష్టమని ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను జత చేస్తూ వెల్లడించారు.
టాలీవుడ్ కి గీతానంద్(Geethanand) అనే కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. 'గేమ్ ఆన్'(Game On) అనే టైటిల్ తో ఈ సినిమా విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Movie Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పట్ల ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో వైరల్(Video Viral) అవుతోంది. ఓ యువతి విరాట్ కోహ్లీని ముద్దుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు.
సాధారణంగా పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఏం చేసేందుకైనా సిద్ధపడతారు. అది మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా అంతకు మించి ఉందని నిరూపించాయి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పోర్కుపైన్ జాతికి చెందిన పిల్లలను ఓ చిరుత వేటాడేందుకు రాగా..వాటి పేరెంట్స్ అడ్డుగా నిలిచి చిరుతపై పోరాడి పిల్లలను కాపాడుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ys sharmila:బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. అత్యాచారాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందన్నారు. మద్యం అమ్మకాలు, డ్రగ్స్ విచ్చల విడిగా అమ్ముతున్నారని గుర్తుచేశారు.
బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ కుమార్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డాన్స్ చేస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.