కాలేజ్ అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే మధ్యలో మహిళా ప్రొఫెసర్లు కూడా వచ్చి జాయిన్ అయితే ఎలా ఉంటుంది. క్రేజీ కాదా. అవును. ఈ వీడియోలో అదే జరిగింది. ఢిల్లీలోని జీసెస్ & మేరీ కాలేజ్ విద్యార్థినులు ఫ్లాష్ మాబ్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మాస్ మహారాజ రవితేజ నటించిన రవణాసుర మూవీ నుంచి తానే స్వయంగా పాడిన ప్యార్ లోనా పాగల్ సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ చూసిన అభిమానులు అదుర్స్ అంటున్నారు. ఇక మీరు కూడా ఈ పాటపై ఓ లుక్కేయండి మరి.
మీరెప్పుడైనా ఐస్క్రీమ్ పానీపూరీ తయారు చేయడం చుశారా? లేదా అయితే ఈ వీడియోను చూసేయండి. సరికొత్తగా ట్రై చేసిన ఈ వంటకం వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది.
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అభిప్రాయం వ్యక్తం చేశారు. అతను ఇండియా ఒక ఆస్తి అని, ఇండియా ప్రైడ్ అంటు చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయి ఎయిర్ పోర్టులో ఓ ఫోటోగ్రాఫర్ రిషబ్ గురించి అడుగగా ఇలా స్పందించారు.
సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ(Manchu Family) గురించి ఎప్పుడూ ఏదోక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా శివరాత్రి(ShivaRatri) సందర్భంగా మంచు లక్ష్మీ(Manchu Lakshmi) ఓ స్పెషల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలోని వేర్ ఇస్ ది పార్టీ పాటకు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన దైన స్టైల్లో స్టెప్పులు వేసిన ఈ వీడియోను సింధు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..ఇప్పటికే 3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.
ఆవు పాలు (cow milk), స్వచ్ఛమైన నీటితో (water) శివలింగం అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసే సమయంలో శరీరంపై ఉన్న చెమట, వెంట్రుకలు శివుడిపై పడకూడదు. శివరాత్రి పర్వదినాన మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలనే నియమం ఏమీ లేదు. నిష్టగా శివుని ఆరాధించే వారికి ఆయన అనుగ్రహం కలుగుతుంది.
himanshu golden hour cover song:మంత్రి కేటీఆర్ (ktr) తనయుడు హిమాన్షు (himanshu) తన ప్రతిభను చాటుతున్నారు. ఓ పాప్ గీతానికి (pop song) కవర్ సాంగ్ (cover song) చేశారు. అమెరికన్ సింగ్ జేవీకేఈ రూపొందించిన గోల్డెన్ అవర్ సాంగ్కు కవర్ సాంగ్ చేసి తన యూట్యూబ్ చానల్లో షేర్ చేశారు. ఇదే తన తొలి కవర్ సాంగ్ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కవర్ సాంగ్పై మంత్రి కేటీఆర్ (ktr) సంతోషం వ్యక్తం చేశారు.
chandrababu:ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు (chandrababu) పర్యటనను కూడా పోలీసులు (police) అడ్డుకుంటున్నారు. నిన్న పెద్దాపురం (peddapuram) బహిరంగ సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అనపర్తిలో ఈ రోజు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడుగు అడుగునా అడ్డుకున్నారు.
ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవల దాడి జరిగిన ఘటనలో భోజ్పురి నటి సప్నా గిల్ అరెస్టయ్యారు. పృథ్వీ షాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అసోంలోని జోర్హాట్ చౌక్ బజార్లో గురవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 500కుపైగా దుకాణ సముదాయాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు
దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ కి బెయిల్ మంజూరైంది. షరుతులతో కూడిన బెయిల్ (Bail )మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ కోర్టు తెలిపింది. దీంతో బైరి నరేశ్ (Bairi Naresh) చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యాడు.
Revanth reddy:రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉమ్మడి వరంగల్ (warangal) జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ముదిరాజ్ (mudiraj) సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుటుంబం రేవంత్ రెడ్డి (revanth reddy) కోసం ప్రత్యేకంగా కొరమేను చేప కూర వండి భోజనం పంపించింది.
jayamangala venkata ramana:ఏలూరు జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ (jayamangala venkata ramana) వైసీపీలో చేరారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో (karumuri nageshwar rao) కలిసి ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్కు (jagan) శాలువా కప్పి సన్మానించారు. తర్వాత పుష్పగుచ్ఛం అందించారు.