Girl Dance Delhi Metro:ప్రయాణికులను వేగంగా గమ్యస్థానం చేర్చేది మెట్రో (metro).. మెట్రోలకు ఫుల్ డిమాండ్. సాప్ట్ వేర్ ఇంజినీర్లు (software engineers) అయితే మెట్రోలో (metro) ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల తరచు ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. మరో యువతి (girl) కూడా డ్యాన్స్ చేసేంది. ఆమె ఫ్రెండ్ వీడియో తీసింది. సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏరియల్ స్టంట్స్(aerial stunts) చేస్తూ అభిమానులను(fans) ఆకట్టుకున్నారు. ఈ సంఘటన దృశ్యాలు అమెరికా(america)లో ఎంటర్టైనర్ ఓపెనింగ్ షో సందర్భంగా చోటుచేసుకున్నాయి. ఈ క్రేజీ వీడియోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
cm ys jagan:ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి 15 సెక్టార్లు కీలకం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ( ys jagan mohan reddy) అన్నారు. విశాఖలో (vizag) జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో (gis) ఆయన మాట్లాడారు. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా (ap center) మారనుందని పేర్కొన్నారు.
saif ali khan:సెలబ్రిటీలు కనిపిస్తే చాలు మీడియా (media) వెంటబడుతుంది. ప్రొఫెషన్ పరంగా అయితే ఫొటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (saif ali khan) అసహనం వ్యక్తం చేశారు. ఒక్క ఫొటో (photo) ఇవ్వాలని అడిగితే ఫైర్ అయ్యారు. ఆ వీడియో (video) సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) ప్రస్తుతం నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్(manushi chhillar)ను ఎంపిక చేశారు. వరుణ్ తేజ్ సినిమాతో..ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.
పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు ఫోటోలు తీసేందుకు ఓ యువతి ప్రయత్నించింది. అయితే వెనకకు చూడకుండా నడిచింది. డ్రైనేజీలో పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఓ స్కూల్ పరిధిలోని వలలో చిక్కుకున్న కాకిని చూసి ఓ పిల్లాడు కాపాడాడు. జాగ్రత్తగా వల నుంచి కాకిని బయటకు తీసి ఆకాశంలోకి ఎగురవేశాడు. ఆ క్రమంలో అతనితోపాటు ఉన్న చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
food menu at summit:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు సాగర తీరం విశాఖపట్టణంలో (vizag) గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను (global investors summit) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీరికి మధ్యాహ్నాం, రాత్రి పూట, రేపు ఆంధ్రా వంటకాలను వడ్డిస్తున్నారు.
తన కుమార్తెలు పాడిన పాట ముగిసే సమయానికి తనకు ఏడుపు వచ్చిందని హీరో మంచు విష్ణు తెలిపారు. మంచు విష్ణు, విరానికా రెడ్డి పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా తన కుమార్తెలు ఇచ్చిన వీడియో గిఫ్టును చూసి ఆశ్చర్యానికి లోనైనట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ బహుమతిని ఎప్పటికీ మర్చిపోలేను భావోద్వేగానికి లోనవుతూ చెప్పాడు.
Lizards Fighting at Campus:ఓకే జాతి జంతవులు కొట్లాడటం రేర్. తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తాయి. కానీ ఐఐఎం కోల్కతాలో (IIM) మాత్రం ఒక అరుదైన ఘటన జరిగింది. అవును.. రెండు మొసళ్లు (లిజర్డ్స్) మాత్రం అలానే కొట్లాడాయి. దూరం నుంచి ఒకరు వీడియో తీశారు. ఆ వీడియో ట్రోల్ అవుతుంది.
Inferior food:అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి. నిత్యం వేలాది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తారు. ఆ తర్వాత టీటీడీకి చెందిన సత్రంలోనే భోజనం చేస్తుంటారు. ఇక్కడ రుచి, శుచి, శుభ్రత పాటిస్తారు. అయితే టీటీడీ సత్రంలో భోజనం బాగుండటం లేదట. దానికి సంబంధించిన వీడియోను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మహిళల క్రికెట్ దశ దిశను మార్చబోతున్న మెగా టోర్నీ. 2023లోనే ఈ టోర్నీ తొలిసారి జరగబోతోంది. ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంఛైజీల కోసం వేసిన బిడ్లలో ఈ లీగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మహిళల ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్(WPL) మస్కట్ 'శక్తి'ని బీ...
అడవికి రారాజైన సింహంన్ని ఏ నీటి ఏనుగు వెనక్కి తరిమింది. తన పరిధిలో సింహం లేకుండా ఎదిరించిన హిప్పోపొటామస్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొత్త చిత్రం సెక్షన్ 84. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ బిగ్ బీ ప్రకటించారు. ఈ చిత్రానికి యుధ్, Te3nకి దర్శకత్వం వహించిన రిభు దాస్గుప్తా డైరెక్షన్ చేస్తున్నారు.
munirajamma:ఏపీ సీఎం జగన్ (jagan) అరాచకాలు పెరిగిపోతున్నాయని టీడీపీ యువనేత నారా లోకేశ్ (nara lokesh) అన్నారు. తన యువగళం పాదయాత్రలో చాలా మంది సమస్యలు చెబుతున్నారని వివరించారు. శ్రీకాళహస్తిలో (sri kalahasti) మునిరాజమ్మ-వెంకటాద్రి (munirajamma-venkatadri) అనే రజక దంపతులను టార్చర్ పెట్టాడని తెలిపారు. ఆ వీడియోలో మునిరాజమ్మ తన గోడును వెల్లబోసుకుందని తెలిపారు.