జైలర్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన తమన్నా సాంగ్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. సోమవారం ఫుల్ సాంగ్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
బేబీ మూవీ విడుదల తర్వాత మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మీడియా నుంచి బోల్డ్ సీన్స్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటికి ఆమె ధీటుగా ఆన్సార్ చేయడం విశేషం.
దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో వెస్ట్ జోన్పై సౌత్ జోన్ 75 పరుగుల తేడాతో దులీప్ ట్రోఫీని గెలుచుకుంది.
దక్షిణ కొరియా(south korea)లో భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన సొరంగం కింద చిక్కుకున్న వారి కోసం సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఏడు మృతదేహాలను బయటకు తీయగా మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజాగా ఓ పార్క్ లో పర్యటకులపై దాడి చేసినంత పని చేసింది ఓ పులి.
పంజాబ్ సీఎం భగవంత్ మన్కు కొద్దిలో ప్రమాదం తప్పింది.
వెస్టిండీస్ లోని డొమినికాలో జరిగిన ఈ టెస్టు మ్యాచులో కోహ్లీ 76 పరుగులు చేశాడు.
పవన్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న బ్రో మూవీ నుంచి సెకండ్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలైన పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. బ్రో మూవీ జులై 28న థియేటర్లలో సందడి చేయనుంది.
చంద్రయాన్ 3 రాకెట్ ఆకాశంలో దూసుకెళ్తున్న అద్భుతమైన దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు విమానం నుంచి చిత్రకరించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో అలియా భట్(alia bhatt ) ఒకరు. ఆమె తన అప్రయత్నమైన ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. తాజాగా ఓ సంఘటనతో అభిమానుల నుంచి ప్రశంసలు పొందుతుంది.
ఢిల్లీ నగరాన్ని ముంచెత్తిన వరదలు శనివారం నాటికి కాస్త తగ్గుముఖం పట్టడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరో రెండు రోజులు ఢిల్లీకి వర్ష సూచనలు. ఎల్లో అలెర్డ్ ప్రకటించిన ఐఏండీ.
గుడి నుంచి తెచ్చిన ప్రసాదము అందరికీ పంచితే మంచిదేనా అనే విషయాలపై ప్రముఖ అధ్యాత్మికవేత్త రమాదేవి హిట్ టీవీతో వివరించారు.
టమాటా ధరలు మండిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఓ నాగుపాము టమాటాలకు రక్షణగా నిలిచింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరుస రైలు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనను గురిచేస్తున్నాయి. తాజాగా చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే డబుల్ డెక్కర్ రైలు ఇంజిన్ లో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.
ఆగస్టు 15, 2003: అప్పటి ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి చంద్రయాన్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అక్టోబర్ 22, 2008: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-1 టేకాఫ్. నవంబర్ 8, 2008: చంద్రయాన్-1 చంద్రుని పరిధిలోకి ప్రవేశం నవంబర్ 14, 2008: చంద్రుని ప్రభావం ప్రోబ్ చంద్రయాన్-1 నుంచి ఎజెక్ట్ చేయబడింది. దక్షిణ ధ్రువం దగ్గర కూలిపోయింది. ఆగస్ట్ 28, 2009: ఇస్రో ప్రకారం చంద్రయ...