ఉచిత విద్యుత్పై రేవంత్ చేసిన కామెంట్లపై దుమారం కొనసాగుతూనే ఉంది. రైతులకు క్షమాపణ చెప్పేవరకు ఊరిలో తిరగనివొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
శివకార్తికేయన్ తన రాబోయే సూపర్ హీరో చిత్రం 'మావీరన్' విడుదలకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ మూవీలో విజయ్ సేతుపతి, రవితేజ కూడా 'మావీరన్' స్టార్ కాస్ట్లో చేరారు. కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమా తమిళ, తెలుగు వెర్షన్లలో వరుసగా విజయ్ సేతుపతి, రవితేజ కథానాయకులుగా వ్యవహరిస్తారని శివకార్తికేయన్(shiva karthikeyan) అధికారికంగా ప్రకటించారు.
ఓడిశాలో OTV ప్రైయివేట్ న్యూస్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తయారు చేసిన యాంకర్ లిసా వార్తలు చదివింది. AI యాంకర్ లిసా ఒడియా, ఇంగ్లీష్ భాషలలో వార్తలను చదువుతుండగా, రానున్న కాలంలో మరిన్ని భాషలలో ఈ సాంకేతికతను వాడే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ యాషెస్ టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ తన ఆశల్ని నిలుపుకున్నది. అయితే మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బౌలింగ్ వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(shah rukh khan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్నాడు షారుఖ్. కానీ ఇటీవల వచ్చిన పఠాన్ సినిమా షారుఖ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా జవాన్గా వస్తున్నాడు కింగ్ ఖాన్. తాజాగా రిలీజ్ అయిన జవాన్(jawan) ట్రైలర్.. ఒక్కసారిగా అంచనాలను ఆమంతం పెంచేసింది.
కోలీవుడ్ నటి మహాలక్ష్మి(mahalakshmi) అంటే అందరికీ సుపరిచితమే. పెళ్లయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తల్లో నిలుస్తున్నారు ఈ భామ. రెండో పెళ్లితో సంతోషంగా ఉంది. మొదటి పెళ్లిలో ఒక కొడుకు ఉన్న మహాలక్ష్మి ఆ తర్వాత నిర్మాత రవీందర్(Ravindar Chandrasekaran)ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే గతంలో వీరి మధ్య గొడవలు వచ్చాయని, విడిపోతున్నారని ...
దేశ రాజధాని ఢిల్లీతోపాటు సహా ఉత్తర వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కుండపోత వర్షాలు(rains) కురిశాయి. ఈ క్రమంలో పలు ఘటనల్లో 15 మంది మృత్యువాత చెందగా, అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు హర్యానా, నోయిడాలోని అన్ని పాఠశాలలు సోమవారం బంద్ చేశారు.
ఇతనికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారితో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అంతేకాదు అనేక సంవత్సరాలుగా చిరంజీవితో పనిచేస్తున్నారు. అతనే అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు(Swami Naidu). ఈ క్రమంలో అతను మెగాస్టార్ ఫ్యామిలీ గురించి పలు విషయాలు హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చుద్దాం.
ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలోని గులార్లో ప్రమాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి నదిలో బోల్తా పడిందని ఎస్డిఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పదకొండు మంది ప్రయాణికుల్లో ఐదుగురిని రక్షించినట్లు వారు తెలిపారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే గల్లంతైన వారిలో విజయవాడకు చెందిన దంపతులు ఉన్నట్లు తెలిసింది. వారు హైదరాబాద్...