ఇతనికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారితో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అంతేకాదు అనేక సంవత్సరాలుగా చిరంజీవితో పనిచేస్తున్నారు. అతనే అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు(Swami Naidu). ఈ క్రమంలో అతను మెగాస్టార్ ఫ్యామిలీ గురించి పలు విషయాలు హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చుద్దాం.
ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలోని గులార్లో ప్రమాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి నదిలో బోల్తా పడిందని ఎస్డిఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పదకొండు మంది ప్రయాణికుల్లో ఐదుగురిని రక్షించినట్లు వారు తెలిపారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే గల్లంతైన వారిలో విజయవాడకు చెందిన దంపతులు ఉన్నట్లు తెలిసింది. వారు హైదరాబాద్...
సురేష్ కొండేటి ఇంటర్వ్యూ చేశారు. సినిమాపై హైప్ పెంచడానికి వెరైటీ ప్రశ్నలు వేసిన సురేష్ కొండేటి ఓ సందర్భంలో.. ‘వైష్ణవి, ముద్దు పెట్టుకుంటా’ అని చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ అడిగారు.
దేశవ్యాప్తంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(IMD) పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఊర్వశి రౌతలతో హీరోలిద్దరూ అదిరిపోయే స్టెప్పులేశారు.
వైఎస్ జగన్ పాదయాత్ర కథాంశంతో రూపొందుతోన్న చిత్రం యాత్ర2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యాత్ర2 మూవీ 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అత్యంత అంచనాల చిత్రం జైలర్ నుంచి మొదటి సింగిల్ కావలా గురువారం విడుదలైంది. ఇది రిలీజైన కొన్ని గంటల్లోనే ట్రైండింగ్లో కొనసాగడంతోపాటు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
బేబీ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయిని ప్రేమిస్తే జరిగే పరిణామాలను ట్రైలర్లో చూపించారు. జులై 14న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
బీహార్ నవాడాలో ఓ వివాహిత ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. కుటుంబ సభ్యులు పట్టుకొని కొట్టారు. ఆమె భర్త వారిని గుడికి తీసుకెళ్లి పెళ్లి జరిపించాడు.
తెలంగాణను అవమానించిన మోడీ ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని రేపటి వరంగల్ పర్యటనను బీఆర్ఎస్ నాయకులంతా బహిష్కరిస్తున్నట్లు మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలిపారు.