పిజ్జా డెలివరీల్లో డోమినోస్ కొత్త పద్ధతిని అవలంభించింది. జెట్ ప్యాక్ సాయంతో పిజ్జా డెలివరీ చేస్తోంది. ఈ సేవలను ముందుగా బ్రిటన్లో ప్రారంభించింది.
బస్టాప్లో ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో 48 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
రామ్ చరణ్-ఉపాసన దంపతుల కూతురి పేరును మెగా ఫ్యామిలీ ప్రకటించింది. క్లింకారా కొణిదెల అని వెల్లడించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటిస్తున్న తాజా చిత్రం స్లమ్ డామ్ హస్బెండ్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
హైదరాబాద్ కు నగరానికి చెందిన టెక్నో పెయింట్స్(Techno paints) బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటుడు మహేష్ బాబు ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మహేష్ రెండేళ్ల పాటు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా ఓ యాడ్లో నటించారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ అయిన ఒప్పో మొబైల్ యాడ్లో ఆయన కనిపించారు.
సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోటా. ఈ మూవీ టీజర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యంగా సీఎం జగన్ విమర్శలు చేశారు. టీడీపీ అంటే దోచుకో పంచుకో తినుకో అని చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేశారని తెలిపారు.
ఆలయంలో ఉచితంగా కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం కూడా ప్రస్తుతం ఇరవై రూపాయలు ఇస్తే కానీ జరగడం లేదు. అవును ఈ సంఘటన ఎక్కడో కాదు. ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చోటుచేసుకుంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లవ్ బ్రేకప్ చెప్పిందని ఓ యువతిపై పగ తీర్చుకునేందుకు కత్తితో బయల్దేరాడు లక్ష్మణ్ అనే యువకుడు. అడ్డు వచ్చిన స్థానికులపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. పుణెలో ఘటన జరగగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వాహనం నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి నదిలో పడింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 20 మందికిపైగా గాయపడ్డారు.
నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. జులై 7వ తేదిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్కు న్యూయార్క్ గవర్నర్ ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు.