బస్టాప్లో ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో 48 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ కు నగరానికి చెందిన టెక్నో పెయింట్స్(Techno paints) బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటుడు మహేష్ బాబు ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మహేష్ రెండేళ్ల పాటు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యంగా సీఎం జగన్ విమర్శలు చేశారు. టీడీపీ అంటే దోచుకో పంచుకో తినుకో అని చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేశారని తెలిపారు.
ఆలయంలో ఉచితంగా కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం కూడా ప్రస్తుతం ఇరవై రూపాయలు ఇస్తే కానీ జరగడం లేదు. అవును ఈ సంఘటన ఎక్కడో కాదు. ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చోటుచేసుకుంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లవ్ బ్రేకప్ చెప్పిందని ఓ యువతిపై పగ తీర్చుకునేందుకు కత్తితో బయల్దేరాడు లక్ష్మణ్ అనే యువకుడు. అడ్డు వచ్చిన స్థానికులపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. పుణెలో ఘటన జరగగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వాహనం నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి నదిలో పడింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 20 మందికిపైగా గాయపడ్డారు.