రేణు దేశాయ్ కు గాయం అయినట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపింది. తన కాలులో మూడు వేళ్లు చితికిపోయానని, కోలుకుంటున్నానని తెలుపుతూ ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.
ప్రేమకథా చిత్రంగా ఓ సాథియా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ యుఎఫ్ఓ సంస్థ ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
శ్రీసింహ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భాగ్ సాలే. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
హీరో జగపతి బాబు, నిర్మలా రామన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రుద్రంగి. ఈ మూవీని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. జులై 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
దీవానా సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం 1992లో థియేటర్లలో విడుదలైంది. ఈ రోజు ప్రత్యేకంగా ట్విట్టర్లో AskSRK సెషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుక్ సమాధానమిచ్చాడు.
ప్రగతి మైదాన్లో ట్రాఫిక్ను సరిదిద్దేందుకు నిర్మించిన సొరంగంలో పట్టపగలు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండిగో ఫ్లైట్ లో ధోని ప్రయాణించాడు. సీట్లో తన ట్యాబ్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో ధోనీ ఆడిన క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్లు లక్షల్లో పెరిగాయి. దీంతో ధోనీ క్రేజ్ అది అంటూ ఆయన అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) మరోసారి మహారాష్ట్ర బాట పట్టారు. రోడ్డు మార్గంలో 500 కార్లతో మంది, మార్బాలాన్ని వేసుకొని మరీ వెళుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్లే సమయంలో ఆయా చోట్ల ట్రాఫిక్ నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది.
హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పలు చోట్ల ఆకస్మికంగా వరదలు సంభవించాయి. దీంతో పలు చోట్ల 200 మందికిపైగా టూరిస్టులు, స్థానికులు చిక్కుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.
బీఆర్ఎస్ అంటే భ్రష్టాచర్ రాక్షస్ సమితి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన బీజేపీ నవ సంకల్ప సభలో బీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ లోని ఉప్పల్ లో స్కైవాక్ బ్రిడ్జ్ ప్రారంభం కానుంది. నగరంలో మరికొన్ని స్కైవాక్ బ్రిడ్జ్ లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ స్కైవాక్ బ్రిడ్జ్ ప్రారంభం అవ్వనుంది.