• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

KCR, KTRకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్

తెలంగాణ సీఎం కేసీఆర్ దమ్ముంటే తనపై మునుగోడులో పోటీ చేయాలని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే కేటీఆర్ పోటీకి వచ్చినా తాను సిద్ధమేనని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అనేక ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మిమ్మల్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మునుగోడులో కేసీఆర్ దొంగబెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు...

October 10, 2022 / 06:41 PM IST

మందు పోయడంపై మంత్రి మల్లారెడ్డి స్పందన

మునుగోడులో పలువురికి మందు పోయడంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. వరుసకు బావలు, అన్నలు అయిన వారికి మాత్రమే తాను మందు పోసినట్లు స్పష్టం చేశారు. మా చుట్టాల ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తన చుట్టాల ఇంటికి వెళ్లినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తాను ఎక్కడో బయట ఫంక్షన్ హాల్లో లేనని….తన బంధువుల ఇంట్లోనే ఉన్నట్లు వ...

October 10, 2022 / 06:24 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్… హైదరాబాద్ వ్యాపారి అరెస్ట్…!

లిక్కర్ స్కామ  దేశంలో కలకలం రేపుతోంది. ఈ  ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  దసరా తర్వాత సంచలనాలు జరగనున్నాయని గతంలో బీజేపీ నేతలు చెప్పారు. అలాగే జరిగినట్టుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ మరొకరికిని అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు వె...

October 10, 2022 / 02:36 PM IST

పేరు మారిస్తే జాతీయ పార్టీ అవుతుందా..? కేసీఆర్ పై ఖర్గే విమర్శలు..!

టీఆర్ఎస్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన  హైదరాబాద్ – విజయవాడలో రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నేతల మద్దతు కోరారు. కాంగ్రెస్ లో మాత్రమే ఇటువంటి ప్రజాస్వామ్య బద్దం...

October 10, 2022 / 10:06 AM IST

కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్…!

మునుగోడు ఎన్నికల హీట్ మొదలైంది. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా.. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్… కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ఎన్నికల్లో గెలుపు కోసం  కేసీఆర్‌ తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఓ తాంత్రికుడు చెప్పిన కారణంగానే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారని బండి సంజయ్ వివరించారు. ఇటీవలే ఓ పెద్ద స్వ...

October 8, 2022 / 06:52 PM IST

వనపర్తి జిల్లా వాగులో ముగ్గురు గల్లంతు

తెలంగాణ వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మదనాపురం లోలెవల్ వంతెనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వాగు ప్రవాహం ఆకస్మాత్తుగా పెరగడంతో ముగ్గురు వ్యక్తులు నీటిలో కోట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి: జగదీశ్​రెడ్డి

October 8, 2022 / 06:35 PM IST

దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి: జగదీశ్​రెడ్డి

కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లారని మంత్రి జగదీశ్​రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్​రెడ్డి అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో రాజగోపాల్‌ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మూడు సీట్లు ఉన్న పార్టీలోకి వెళ్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. ఆర్నెళ్ల క్రితమే ఓ టెండర్ ఓకే అయిందని..రూ.18 వేల కోట్ల ...

October 8, 2022 / 06:05 PM IST

27 రకాల సువాసనలు వెదజల్లే చీరను ఆవిష్కరించిన మంత్రులు

27 రకాల సుగంధ ద్రవ్య పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాయినగర్‌కు చెందిన నల్ల విజయ్ ఈ చీరను రూపొందించారు. గతంలో అగ్గిపెట్టె, ఉంగరం, దబ్బనం వంటి వస్తువుల్లో పట్టే చీరను తయారు చేసిన విజయ్.. తాజాగా సువాసనలు వెదజల్లే చీరను నేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా మంత్రులు విజయ్‌ని మెచ్చుకున్నారు. ఈ క్రమంలో విజయ్ విజ్ఞప్తి మ...

October 8, 2022 / 05:03 PM IST

మునుగోడు ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి…!

మనుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత  అన్ని పార్టీలు స్పీడప్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అధికారికంగా ప్రకటించింది బీజేపీ. ఆయన సోమవారం నామినేషన్ వేయనున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున...

October 8, 2022 / 02:38 PM IST

8 ఏళ్లలో దేశానికి ఏం చేశారు:కేటీఆర్

మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ మన్ కీ బాత్ చెబుతారని..కానీ ఆయన మాత్రం వినరని ఎద్దేవా చేశారు. గుజరాత్ మోడల్ చూపించి 8 ఏళ్లలో దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇండియా నైజీరియా కంటే దారుణంగా తయారువుతుందని ఆరోపించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని నిలదీశారు. సాగు దండగ కాదని..పండుగ అని సీఎం కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ కొనియాడారు. ఫ్లోరైడ్ సమ...

October 8, 2022 / 01:13 PM IST

సీఎం పాల పిట్ట కోరిక… లాజిక్ మరచిన కేసీఆర్…!

బీఆర్ఎస్ తో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. నిజానికి ప్రస్తుతం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలంతా.. జాతీయ పార్టీ హడావిడిలో ఉన్నారు. ఈ సమయంలో అనుకోకుండా వివాదంలో పడ్డారు. అది కూడా ఓ సెన్సిటివ్ మ్యాటర్ లో కావడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… దసరా పండగ రోజున పాల పిట్టను చూస్తే మంచి జరుగుతుందని మనం చిన్నతనం నుంచి వింటున్నదే. దాదాపు అందరూ ఆ రోజు సాయంత్రం పాలపిట్ట ఎక్కడ కనపడు...

October 7, 2022 / 07:15 PM IST

కవిత అలిగిందా..? లేక దూరం పెట్టారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత అలిగారా..? లేదంటే కేసీఆర్ ఆమెను దూరం పెట్టారా..? ప్రస్తుతం ఇవే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఎందుకంటే… కేసీఆర్ దసరా పండగరోజున బీఆర్ఎస్ పార్టీని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సమయంలో.. కనీసం కవిత జాడ కూడా కనపడలేదు. అక్కడ కీలకంగా కనపడాల్సిన ఆమె కనిపించకపోగా… కనీసం ఆ విషయం పై ఎక్కడా స్పందించనూ లేదు. పైగా ఆ సమయంలో.. తాను వాహన పూజ ...

October 7, 2022 / 07:10 PM IST

HYD మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి ఈ సేవలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మెట్రో సేవలు రాత్రి 10.15 గంటల వరకు కొనసాగుతుండగా..వీటిని 11 గంటల వరకు పొడిగించారు. ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్తగా హైదరాబాద్ మెట్రోలో జర్నే చేసేందుకు వా...

October 7, 2022 / 06:53 PM IST

వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్…భారీగా రుణం తీసుకుని చెల్లించడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి. 2014 నుంచి 2022 వరకు 33,787.26 కోట్ల రూపాయల రుణం చెల్లించాలని బ్యాంకులు వెల్లడించాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వ గ్యారంటీతో ఈ కార్పొరేషన్ అప్పులు తీసుకుని చెల్లించడం లేదని తెలిపాయి. ప్రతి ఏటా కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకుని ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాయి. మరోవైపు పీ...

October 7, 2022 / 06:44 PM IST

మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో మళ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఈరోజు నుంచి మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా…అక్టోబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావును నియమించారు. నామినేషన్ల ప్రక్రియ విధానాన్ని వీడియో రికార్డు చేయనున్నారు. ఈ క్రమం...

October 7, 2022 / 06:55 PM IST