ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం పుంజుకుంది. అరెస్ట్ చేసిన మాగుంట రాఘవరెడ్డిని (magunta raghava reddy) కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (cbi court) ఉత్తర్వులు జారీ చేసింది. రాఘవరెడ్డిని 10 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతించింది.
Minister Amarnath : హైదరాబాద్ నగరంలో ఫార్ములా కారు రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కారు రేసింగ్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నగరానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ఏపీ మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు
వైఎస్ షర్మిల (ys sharmila) ప్రజా ప్రస్థాన పాదయాత్ర జనగామ నియోజకవర్గంలో 3700 కిలోమీటర్ల మైలురాయి దాటింది. నడిచింది నేనే అయినా..నడిపించింది మీ అభిమానమే అని షర్మిల పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన (jobs) మీద తొలి సంతకం చేస్తానని తెలిపారు.
నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లస్ రోడ్లో ఈ రేస్ ను నిర్వహించారు. ఈ రేస్ కోసం గత మూడు నాలుగు రోజుల నుంచే ఏర్పాట్లను చేశారు. ఈ రేస్ ఇవాళ జరిగింది. 25 పాయింట్లతో జా ఎరిక్ వా అనే రేసర్ తొలి స్థానంలో నిలిచాడు
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండారు ప్రకాశ్ (Bandaru Prakash) ముదిరాజ్ పేరును బీఆర్ఎస్( Brs) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (Cmkcr) ఖరారు చేశారు.
హైదరాబాద్లో జరిగిన ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ రేసులో జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. న్యూజిలాండ్కు చెందిన నిక్ క్యాసిడీ (ఎన్విజన్ రేసింగ్ టీమ్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. స్విట్జర్లాండ్ రేసర్ సెబాస్టియన్ బ్యూమీ (ఎన్విజన్ రేసింగ్ టీమ్) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఫైనల్ రేసు చూసేందుకు ప్రముఖులు తరలివచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. చివరకు అది ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లింది అంటే.. ఆ పాటకు ఉన్న రేంజ్ ఏంటో తెలిసిపోతోంది. ఆ పాటకు డ్యాన్స్ వేయని వారు లేరు
Kishan Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న నేతలకు కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఆయన విమర్శించారు
అసెంబ్లీ హాల్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన జగ్గారెడ్డి దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. దీంతో అసలు ఏం జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని..
సెక్రటేరియట్ (Secretariat) ప్రారంభోత్సవం వాయిదాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ (KA Paul) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాము చేసిన న్యాయ పోరాటం వల్లే కొత్త సచివాలయం వాయిదా పడిందన్నారు. అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) రోజున ఏప్రిల్ 14న సెక్రటేరియట్ ప్రారింభించాలని హైకోర్టు (High Cour) లో న్యాయ పోరాటం చేశామని వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో (telangana budget session) అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. వివిధ అంశాలపై వాడీ వేడిగా డిస్కషన్ జరగుతుంది. కొన్ని సందర్భాల్లో సభలో నవ్వులు కూడా పూయిస్తోంది. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు (bhatti vikramarka) మంత్రి కేటీఆర్ (minister ktr) ఇచ్చారు. ఆ కౌంటర్తో సభలో ఉన్న సభ్యులను ఒక్కసారిగా నవ్వించింది.
ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ తీరు వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలు పక్కన పడేసి మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ముందే అభివృద్ధిలో వెనుకబడిన గోషామహల్ పై దృష్టి సారించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యాడు.
రాజా సింగ్ ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతర వర్గాలను కించపరుస్తూ, దూషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ద్వారా ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. దీనికి ప్రభుత్వం స్పందించి అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఒక ఎమ్మెల్యేపై పీడీ చట్టం ప్రయోగించడం బహుశా దేశంలో మొదటిసారి కావొచ్చు.
నందమూరి కుటుంబానికి (Nandamuri Family) రోడ్డు ప్రమాద గండం ఉందని కనిపిస్తోంది. ఈ కుటుంబసభ్యులు తరచూ రోడ్డు ప్రమాదాలకు (Road Accident) గురవుతున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో ఇప్పటికే నందమూరి కుటుంబం చాలా విషాదాలు ఎదుర్కొన్నది.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. కొత్త సచివాలయం నిర్మాణం, అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, నీరా కేఫ్ ప్రారంభం, అమరవీరుల స్మారక చిహ్నం తదితర వాటితో హుస్సేన్ సాగర్ కొత్త రూపు సంతరించుకుంది.