భారత సైన్యంలో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలో భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనుంది. ఏకంగా 12 రోజుల పాటు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
రెండోవిడత గొర్రెల పంపిణీపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధి దారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. మొదటి విడత గొర్రెల పంపిణీ పథకం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో అమలు చేశారు.
రెవెన్యూ శాఖలో గౌరవ వేతనంపై పని చేస్తున్న సుమారు 23,000 మంది వీఆర్ఏ(VRA)లను క్రమబద్ధీకరణ చేయుటకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).ను ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ పోటీల శిక్షణ, ఖర్చుల కోసం నిఖత్కు రూ. 2 కోట్ల సాయం ప్రకటించారు కేసీఆర్.
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలించిన నిందితుడిని కేరళకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ (High Court) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మృగశిర కార్తీక మాసం ప్రారంభం రోజున ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించనున్నట్లుగా మంత్రి తలసాని (Minister Talasani) తెలిపారు. కాగా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొర్రమీను చేపను తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రభుత్వం గుర్తించింది.