పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్రెడ్డి (Kommuri Pratap Reddy) మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో విమర్శలకే పరిమితమైన భేదాభిప్రాయాలు సస్పెన్షన్ ప్రకటనల వరకు వచ్చాయి.
పాపం ఎవరు పోగొట్టుకున్నారో అని భావించి.. పోగొట్టుకున్నవాళ్లు ఎంతో బాధపడుతారని భావించి ఆ బ్యాగ్ ను పోలీసులకు ఇద్దామని భావించాడు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులు ఆ బ్యాగ్ ఇచ్చాడు. జరిగిన విషయాన్ని వివరించాడు.
కిడ్నీలో (Kidney) రాళ్లు అంటే ఏ చిన్న పరిణామంలో ఉంటాయని అనుకుంటాం. ఉంటే రెండు, లేదా మూడు ఉంటాయి. కానీ ఏకంగా 154 రాళ్లు ఉండడం ఎప్పుడైనా మనం విన్నామా. కానీ ఓ వ్యక్తికి ఏకంగా 154 రాళ్లు ఉన్నాయి. మధుమేహంతో (Diabetes) బాధపడుతూ ఆస్పత్రికి రాగా.. కిడ్నీలో రాళ్లు చూసి వైద్యులు నివ్వెరపోయారు. అతి కష్టంగా ఆ రాళ్లను తొలగించారు. ఈ సంఘటన తెలంగాణలో (Telangana) చోటుచేసుకుంది. చదవండి: Organ Donation చేస్తే 42...
TSPSC పేపర్ లీకేజీ కేసు విచారణ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత కాలం ఈ కేసును దర్యాప్తు చేస్తారని సిట్ అధికారులను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఔట్ సోర్సింగ్ అందరు సిబ్బందిని ప్రశ్నించారా అంటూ కోర్టు అడిగింది.
సాక్ష్యాలు, వాట్సప్ చాటింగ్ మొత్తం వ్యవహారం బహిర్గతం చేసింది. అయితే ఎమ్మెల్యే తన అధికార బలంతో ఆ కేసును మరుగున పడేశారని సమాచారం. మరుగునపడేసినా ఆ కేసు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది.
కామెరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలో అటవీ భూమిని తండా వాసులు చదును చేస్తుండగా ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఫారెస్ట్ అధికారులను తండా వాసులు బంధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పోలీసులు వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఐపీఎల్(Ipl) మ్యాచ్ లు అనగానే ఇప్పటి వరకు మనకు బెట్టింగులతో డబ్బులు సంపాదిస్తారని మాత్రమే తెలుసు. కానీ, ఐపీఎల్ ఫేక్ టికెట్లు(Fake ipl tickets) కూడా అమ్మి సొమ్ము చేసుకునేవారు ఉన్నారని ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ ముఠాని పోలీసులు అరెస్టు చేశారు.
భవనానికి కాపలా కాస్తున్న వాచ్ మెన్ యాదగిరికి లాడ్జి సిబ్బంది చెప్పారు. డ్యాన్సర్లను రోజూ వచ్చి అలా చేయొద్దని వాచ్ మెన్ చెబుతున్నాడు. అయినా కూడా వారిలో మార్పు ఉండడం లేదు. గురువారం రాత్రి కూడా ఆ డ్యాన్సర్లు రచ్చ చేస్తుండడంతో వాచ్ మెన్ యాదగిరి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన బీఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao)కు ఆది నుంచి తోడుగా.. అండగా నిలుస్తున్న పార్టీ కర్ణాటకలోని (Karnataka) జనతా దళ్ (సెక్యులర్) (JD-S) పార్టీ. మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్ డీ దేవేగౌడ (HD Deve Gowda), మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) బీఆర్ఎస్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కాగా ఇప్పుడు వారి రాష్ట్ర...
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 24వ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Film Festival) కు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరై.. ప్రారంభించారు. శేఖర్ కమ్ముల రాకతో ఒయు లోని ఠాగూర్ ఆడిటోరియం(Tagore Auditorium) విద్యార్థుల కేరింతలో మారుమోగిపోయింది.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్(CM KCR) వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, తెలంగాణ భవనల్ లో ఇవాళ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీతో పాటు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, పార్లమెంటు ఎన్నికలు సహా పలు అంశాలపై తమ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.