బీఆర్ఎస్పై పోరాటంలో బీజేపీ ఢీలా పడిందని.. బీఆర్ఎస్కు ప్రత్యమ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు
బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రస్థానం ముగిసింది. తిరిగి సొంతగూడు కాంగ్రెస్కు వెళ్తున్నట్టు ప్రకటించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 27న తెలంగాణలో పర్యటించనున్నారు.
మంత్రి మల్లారెడ్డి విజయదశమి సందర్భంగా గత స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు.
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దసరా పండగ సందర్భంగా సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆయుధ పూజ చేశారు. పాలపిట్టను దర్శించుకుని ప్రగతి భవన్ అధికారులు, సిబ్బందితో ముచ్చటించారు.
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై బీజేపీ నేత బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్లపై విమర్శనాస్త్రాలను సంధించారు. కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకని షాకింగ్ కామెంట్స్ చేశారు.
బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి అధిష్టానంపై ఫైర్ అవుతూ కన్నీరు మున్నీరు అయ్యారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బలగాలు వచ్చేశాయి. ఈసారి మొదటగా 20 కేంద్ర బలగాలను ఎన్నికల కమిషన్ రంగంలోకి దింపింది. ఎన్నికల సమయానికి మరిన్ని బలగాలు రంగంలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు పకడ్బందీగా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి చేరనున్నట్లు సమాచారం.
దసరా పండుగ రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని పెద్దలు చెబుతారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీజేపీ విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మందికి చోటు కల్పించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మేల్యే రాజాసింగ్పై బీజేపీ విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది.